ఆరు వేల పరుగుల మైలురాయిని టచ్ చేసిన టీమిండియా నయావాల్.. 11వ భారత క్రికెటర్గా సరికొత్త రికార్డు
ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టులో పుజారా 6 వేల పరుగుల మైల్ స్టోన్ను చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో..
Cheteshwar Pujara Scored : ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టులో పుజారా 6 వేల పరుగుల మైల్ స్టోన్ను చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా 172 బంతుల్లో 52 పరుగులు చేశాడు. స్టార్క్ వేసిన 73వ ఓవర్లో సింగిల్ తీసిన అతడు టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా అర్ధశతకం 52 పరుగులు సాధించాడు. అలాగే స్టార్క్ వేసిన 73వ ఓవర్లో సింగిల్ తీసిన అతడు టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన 11వ భారత క్రికెటర్ పుజారా.
6️⃣0️⃣0️⃣0️⃣ Test runs for @cheteshwar1 ??? What a vital knock he’s playing at the moment for #TeamIndia ??#AUSvIND pic.twitter.com/GPEJF2MuP0
— BCCI (@BCCI) January 11, 2021