టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ

టీడీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన నివాసంలో భేటీ అయ్యారు. ప్రజావేదిక కూల్చివేత, ఎంపీల ఫిరాయింపు, తాజా పరిణామాలపై వారితో ఆయన చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి టీడీపీ నేతలు కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి, పోతుల సునీత తదితరులు హాజరయ్యారు.

టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 26, 2019 | 5:32 PM

టీడీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన నివాసంలో భేటీ అయ్యారు. ప్రజావేదిక కూల్చివేత, ఎంపీల ఫిరాయింపు, తాజా పరిణామాలపై వారితో ఆయన చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి టీడీపీ నేతలు కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి, పోతుల సునీత తదితరులు హాజరయ్యారు.