స్వామిని తాకని సూర్యకిరణాలు.. నిరాశతో వెనుదిరిగిన భక్తులు

శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి మూల విరాట్‌ను తాకని సూర్య కిరణాలు. ప్రతీ సంవత్సరం ఈ రోజుల్లో స్వామివారి పాదాలను సూర్యకిరణాలు నేరుగా వచ్చి తాకడం తెలిసిన విషయమే. అయితే.. ఆకాశం మేఘావృతం కావడం, కారు మబ్బులు, మంచు కురవడంతో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాలేదు. దీంతో నిరాశతోనే వెనుదిరిగారు భక్తులు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి స్థాన చలనం చెందే సమయంలో ఈ అద్బుత ద‌ృశ్యం ఆవిష్కృతం అవుతుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు భారీ […]

స్వామిని తాకని సూర్యకిరణాలు.. నిరాశతో వెనుదిరిగిన భక్తులు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:11 PM

శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి మూల విరాట్‌ను తాకని సూర్య కిరణాలు. ప్రతీ సంవత్సరం ఈ రోజుల్లో స్వామివారి పాదాలను సూర్యకిరణాలు నేరుగా వచ్చి తాకడం తెలిసిన విషయమే. అయితే.. ఆకాశం మేఘావృతం కావడం, కారు మబ్బులు, మంచు కురవడంతో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాలేదు. దీంతో నిరాశతోనే వెనుదిరిగారు భక్తులు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి స్థాన చలనం చెందే సమయంలో ఈ అద్బుత ద‌ృశ్యం ఆవిష్కృతం అవుతుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కాగా.. సూర్యకిరణాలు స్వామివారి పాదాలను కాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు భక్తులు.