ఐదుగురు బంగ్లాదేశ్ వాసులు అరెస్ట్
సంగారెడ్డి ప్రాంతంలో నివసిస్తున్న ఐదుగురు బంగ్లాదేశ్ వాసులను పఠాన్ చెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాస్పోర్టు లేకుండా అక్రమంగా భారత్లో చొరబడిన ఈ ఐదుగురు.. తప్పుడు పత్రాలతో నివసిస్తున్నారని పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఈ ఐదుగురిపై ఫారిన్ యాక్ట్, చీటింగ్ కేసులు నమోదు చేశారు. కాగా మరో 20 మంది బంగ్లాదేశ్ వాసులు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వారు తనిఖీలు నిర్వహించారు.
సంగారెడ్డి ప్రాంతంలో నివసిస్తున్న ఐదుగురు బంగ్లాదేశ్ వాసులను పఠాన్ చెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాస్పోర్టు లేకుండా అక్రమంగా భారత్లో చొరబడిన ఈ ఐదుగురు.. తప్పుడు పత్రాలతో నివసిస్తున్నారని పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఈ ఐదుగురిపై ఫారిన్ యాక్ట్, చీటింగ్ కేసులు నమోదు చేశారు. కాగా మరో 20 మంది బంగ్లాదేశ్ వాసులు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వారు తనిఖీలు నిర్వహించారు.