అమెరికా బెదిరింపులు ఇరాన్ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపవు

Updated on: Apr 13, 2026 | 7:53 PM

ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఖలీఫా అమెరికా బెదిరింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా బెదిరింపులు ఇరాన్ ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపవని ఆయన స్పష్టం చేశారు. తమ సహనాన్ని పరీక్షిస్తే మరింత బలంగా సమాధానం ఇస్తామని, మళ్ళీ జోలికి వస్తే అమెరికాకు పెద్ద గుణపాఠం చెబుతామని ఖలీఫా హెచ్చరించారు.

ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఖలీఫా అమెరికా బెదిరింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రజలు అమెరికా బెదిరింపులకు ఎలాంటి ప్రభావం చూపరని ఆయన స్పష్టం చేశారు. శత్రువులు ఎంత నిరాశలోకి వెళ్లారో ఇరాన్ ఇప్పటికే చూపించిందని, తమ దేశం బెదిరింపులకు తలవంచేది లేదని నిరూపించిందని ఖలీఫా అన్నారు. ప్రస్తుత పరిస్థితి నుంచి అమెరికా బయటపడాలంటే, తిరిగి ఇరాన్ ప్రజల నమ్మకాన్ని పొందడం మాత్రమే ఏకైక మార్గమని ఖలీఫా పేర్కొన్నారు. ఇరాన్ సహనాన్ని పరీక్షిస్తే మరింత బలంగా సమాధానం ఇస్తామని ఆయన హెచ్చరించారు. ఒకవేళ అమెరికా మళ్లీ తమ జోలికి వస్తే, వారికి పెద్ద గుణపాఠం చెబుతామని ఖలీఫా స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Warangal: నిప్పుల కుంపటిలా మారిన వరంగల్

Medicos Reels: వైద్యానికి రీల్స్ వైరస్ పట్టిందా..?

Iran vs USA Conflict: యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్ చమురు అవసరాల పై భారం

Thalapathy Vijay: తమిళనాడులో ఆకట్టుకుంటున్న విజయ్ ఎన్నికల ప్రచారం

Jr NTR: ధురంధర్‌ను ఫాలో అవుతున్న ఎన్టీఆర్.. 6 నెలల్లో రెండు భాగాలు

Follow Us