Revanth Reddy: ప్రధాని మోదీతో భేటీ అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రెస్‌ మీట్‌..

|

Dec 26, 2023 | 6:02 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మోదీతో భేటీ అయి.. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి రావల్సిన నిధులు, పాత బకాయిలు, పెండింగ్ లో ఉన్న బిల్లులు తదితర విషయాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మోదీతో భేటీ అయి.. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి రావల్సిన నిధులు, పాత బకాయిలు, పెండింగ్ లో ఉన్న బిల్లులు తదితర విషయాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి చెప్పిన వాటిని తప్పకుండా అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు సమాచారం.. ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు.. లైవ్‌ లో వీక్షించండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on