టాప్ 10 న్యూస్ @ 9 PM

1. ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..! ఏపీ ప్రజలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించుకున్నవారికి.. విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు ఆర్థికంగా సహాయం చేస్తూ.. Read More 2. టీడీపీ కీలక నేతలకు స్పీకర్ ఝలక్.. వచ్చేనెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ.. టీడీపీకి భారీ ఝలక్ తగిలింది. టీడీపీకి చెందిన ముగ్గురు కీలక నేతలకు.. సభాహక్కుల నోటీస్ జారీ అయ్యాయి. ఎమ్మెల్యే […]

టాప్ 10 న్యూస్ @ 9 PM
Follow us

| Edited By:

Updated on: Nov 26, 2019 | 8:55 PM

1. ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..!

ఏపీ ప్రజలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించుకున్నవారికి.. విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు ఆర్థికంగా సహాయం చేస్తూ.. Read More

2. టీడీపీ కీలక నేతలకు స్పీకర్ ఝలక్..

వచ్చేనెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ.. టీడీపీకి భారీ ఝలక్ తగిలింది. టీడీపీకి చెందిన ముగ్గురు కీలక నేతలకు.. సభాహక్కుల నోటీస్ జారీ అయ్యాయి. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, కూన రవి కుమార్‌లు.. Read More

3. మంత్రుల కార్లకు ప్రమాదాలు..కారణం తెలిస్తే షాక్

తెలంగాణ మంత్రుల కాన్వాయ్‌లకు ఏమైంది? వరుస పెట్టి ప్రమాదాలు అవుతున్నాయి? ఇంతకీ కార్లలో లోపమా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే చర్చ ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. బుల్లెట్‌ ప్రూప్‌ వీడి హై-ఎండ్‌ వెహికల్స్‌పై.. Read More

4. మహారాష్ట్ర ప్రొటెమ్ స్పీకర్‌గా కాళిదాస్ కొలంబకర్

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబకర్‌ను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ నియమించారు. ఆయన చేత గవర్నర్ మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం అసెంబ్లీ సెషన్ లో కొత్త ఎమ్మెల్యేలంతా ప్రమాణ.. Read More

5. గులాబీ శ్రేణుల్లో కొత్త గుబులు..ఫరవాలేదంటున్న కెసీఆర్

ఆర్టీసీ సమ్మె గులాబీ పార్టీకి ప్లస్సా? మైనసా? ఈ ప్రశ్న ఇప్పుడు గులాబీ దళాన్ని కుదిపేస్తోంది. 49 వేల మంది కార్మికులు 52 రోజులుగా చేసిన సమ్మె టీఆర్‌ఎస్‌ పార్టీకి భవిష్యత్‌లో ఇబ్బందిగా మారుతుందని.. Read More

6. బ్రేకింగ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధరలు..!

పసిడి ప్రియులకు ఈ వార్త.. గుడ్ న్యూస్‌ అనే చెప్పాలి. 10 గ్రాముల బంగారం ధర దాదాపు 35వేల రూపాయలకు పడిపోయింది. గత రెండు నెలలుగా.. హెచ్చతగ్గులకు లోనవుతూ వస్తోన్న బంగారం.. రెండు మూడు రోజులుగా.. Read More

7. మహా సీఎంగా ఉద్దవ్ థాక్రే.. డిసెంబర్ 1న పట్టాభిషేకం..!

మహారాష్ట్ర రాజకీయం అనేక మలుపులు తిరిగి ఓ కొలిక్కివచ్చింది. చివరకు ఉద్దవ్ థాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాయి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. హోటల్ ట్రెండెంట్‌లో సమావేశమైన మూడు పార్టీల ఎమ్మెల్యేలు.. Read More

8. బాబాయ్‌ మందలించాడని..తమ్ముడిపై దాడి

కడప జిల్లాలో ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు..13 ఏళ్ల తమ్ముడిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. అన్న చేతిలో తీవ్రంగా గాయపడిన తమ్ముడి పరిస్థితి విషమంగా ఉండటంతో.. Read More

9. స్మార్ట్‌ఫోన్‌ దొంగలు..ఓ షోరూమే పెట్టొచ్చు !

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నలుగురు దొంగల ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి భారీ మొత్తంలో కాస్లీ స్మార్ట్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలలో.. Read More

10. విషాదం.. ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె

తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగళపాడు గ్రామానికి చెందిన కర్ణం రాజేందర్‌ అనే ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతిచెందాడు. గత 52 రోజులుగా సమ్మెలో ఉన్న కారణంగా.. Read More