ఆటోను ఢీ కొట్టిన లారీ, ముగ్గురు మృతి

| Edited By:

Mar 15, 2019 | 4:56 PM

వికారాబాద్ జిల్లాలో ధరూర్ మండలం ఎబ్బనూరు గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మ‌ృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఆటోను ఢీ కొట్టిన లారీ, ముగ్గురు మృతి
Follow us on

వికారాబాద్ జిల్లాలో ధరూర్ మండలం ఎబ్బనూరు గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మ‌ృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.