Ind Vs Eng: మూడో టెస్టులో పలు మార్పులతో టీమిండియా.. ఆ ఇద్దరిపై వేటు.. బరిలోకి హార్దిక్ పాండ్యా.!

|

Feb 23, 2021 | 4:33 PM

India Predicted XI for 3rd Test: అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగబోయే డే/నైట్ టెస్టుకు టీమిండియా తుది జట్టులో పలు మార్పులు....

Ind Vs Eng: మూడో టెస్టులో పలు మార్పులతో టీమిండియా.. ఆ ఇద్దరిపై వేటు.. బరిలోకి హార్దిక్ పాండ్యా.!
Cricket India vs England
Follow us on

India Predicted XI for 3rd Test: అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగబోయే డే/నైట్ టెస్టుకు టీమిండియా తుది జట్టులో పలు మార్పులు చేసేందుకు సన్నద్దమవుతోంది. టీమిండియాకి ఇది సెకండ్ పింక్ బాల్ టెస్ట్ కావడంతో పాటు.. లైట్ క్షీణించిన కొద్దీ బంతి స్వింగ్ తిరుగుతుంది కాబట్టి సీమ్ బౌలర్ ఆప్షన్‌పై కోహ్లీ దృష్టి సారించాడు.

అందుకే జట్టులో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్ స్థానంలో హార్దిక్ పాండ్యాను, మహమ్మద్ సిరాజ్ ప్లేస్‌లో బుమ్రాను తుది జట్టులోకి తీసుకోనున్నాడని సమాచారం. అటు పాండ్యా, బుమ్రా మొతేరా స్టేడియంలోని నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టిస్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

టీమిండియా జట్టు(అంచనా): రోహిత్ శర్మ, గిల్, పుజారా, కోహ్లీ, రహనే, పంత్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, అక్షర్ పటేల్, ఇశాంత్ శర్మ, బుమ్రా

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!