ఇవాళ పిల్లి సుభాష్ చంద్రబోస్ సతీమణి అంత్యక్రియలు

మాజీ ఉపముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ సతీమణి సత్యనారాయణమ్మ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే

ఇవాళ పిల్లి సుభాష్ చంద్రబోస్ సతీమణి అంత్యక్రియలు
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2020 | 8:28 AM

Pilli Subash Chandrabose wife: మాజీ ఉపముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ సతీమణి సత్యనారాయణమ్మ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇవాళ సత్యనారాయణమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ ఉదయం 10 గంటలకు స్వగ్రామం హసన్‌ బాదలోని స్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులకు పలువురు నేతలు సంతాపం తెలిపారు.

Read More:

Bigg Boss 4: నేను లేకపోతే ఏమైపోతావో: అవినాష్ పులిహోర

Bigg Boss 4: దివికి అవినాష్ లెటర్‌.. చదివిన మాస్టర్ రియాక్షన్‌ సూపర్