పశ్చిమ బెంగాల్, అసోంలలో తొలి దశ పోలింగ్.. భారీగా తరలివచ్చిన ఓటర్లు..

|

Mar 27, 2021 | 1:37 PM

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా శనివారం పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో తొలిదశ పోలింగ్ జరిగింది.

1 / 8
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా శనివారం పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో తొలిదశ పోలింగ్  జరిగింది.

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా శనివారం పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో తొలిదశ పోలింగ్ జరిగింది.

2 / 8
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలుగానూ ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలుగానూ ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

3 / 8
తొలి దశ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు అందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తొలి దశ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు అందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

4 / 8
బెంగాల్‌లో తొలి దశ 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరుగుతుంది.

బెంగాల్‌లో తొలి దశ 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరుగుతుంది.

5 / 8
కరోనా నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు

కరోనా నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు

6 / 8
ఓటర్లు భౌతిక దూరం పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఓటర్లు భౌతిక దూరం పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

7 / 8
పశ్చిమ బెంగాల్, అసోంలలో తొలి దశ పోలింగ్.. భారీగా తరలివచ్చిన ఓటర్లు..

8 / 8
రెండు రాష్ట్రాల్లోని మొత్తం 77 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగింది.

రెండు రాష్ట్రాల్లోని మొత్తం 77 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగింది.