టాప్ 10 న్యూస్ @ 9 AM

| Edited By:

Sep 25, 2019 | 9:04 AM

1.మోదీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు.. బిల్ గేట్స్ చేతుల మీదుగా.. ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గుర్తింపుగా గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డును అందుకున్నారు.. Read More 2.మందుబాబులకు ఏపీ సర్కార్ మరో షాక్..బాటిల్స్‌కు లిమిట్ ఇప్పటికే మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించేసిన సర్కార్.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి రాష్ట్రంలో వ్యక్తిగత మద్యం నిల్వలపై ఆంక్షలు విధించనుంది. ఈ నేపథ్యంలో.. Read More […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us on

1.మోదీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు.. బిల్ గేట్స్ చేతుల మీదుగా..
ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గుర్తింపుగా గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డును అందుకున్నారు.. Read More

2.మందుబాబులకు ఏపీ సర్కార్ మరో షాక్..బాటిల్స్‌కు లిమిట్
ఇప్పటికే మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించేసిన సర్కార్.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి రాష్ట్రంలో వ్యక్తిగత మద్యం నిల్వలపై ఆంక్షలు విధించనుంది. ఈ నేపథ్యంలో.. Read More

3.హైదరాబాద్‌లో భారీ వర్షం.. నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి..
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. జనాలు రోడ్ల పైకి రావాలంటే జంకుతున్నారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.. Read More

4.కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి.. ఏపీ సర్కార్ బంపరాఫర్
దేశవ్యాప్తంగా మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో కోయకుండానే సామాన్యుల కంట కన్నీళ్లను తెప్పిస్తోంది ఉల్లి. ప్రస్తుతం.. Read More

5.ఫోర్బ్స్‌ జాబితాలో 17 భారత కంపెనీలు!
ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ కంపెనీల జాబితాలో 17 భారత కంపెనీలు స్థానం సంపాదించాయి.. Read More

6.శరద్‌పవార్‌పై మనీల్యాండరింగ్‌ కేసు!
మహారాష్ట్రలో అక్టోబర్‌ 21వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం సంభవించింది. నేషలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్, మాజీ సీఎం శరద్‌ పవార్.. Read More

7.బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సమీక్ష… బ్రోచర్ విడుదల!
ఈ ఏడాది బతుకమ్మ పండుగను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ.. Read More

8.పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్… వడ్డీ శాతం పెంపు!
2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.. Read More

9.బ్రేకింగ్: హైదరాబాద్‌లో పాత రౌడీషీటర్ దారుణ హత్య.. తలపై..
హైదరాబాద్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. మీర్‌పేట్ ధాతునగర్‌లో ఫార్చ్యూన్ అనుపమ అపార్ట్మెంట్ పక్కన ఓ యువకుడిని బండరాళ్లతో కొట్టి దారుణ హత్య చేశారు.. Read More

10.15 ఏళ్లకే అత్యాచారానికి గురయ్యా.. కారణం మా “అమ్మే”: హాలీవుడ్ నటి
స్టార్ హీరోయిన్లకు కూడా చెప్పుకోలేని సంఘటనలు ఉంటాయని హాలీవుడ్ నటి డెమీ మూర్ అన్నారు. పిల్లలకు తల్లిదండ్రుల వద్ద రక్షణ వుంటుంది కాని.. Read More