ఆ 60 మందితో పాటు.. కేంద్రానికి మద్దతుగా బాలీవుడ్ నటి

మైనార్టీలు, దళితులపై జరుగుతున్న మూకదాడులపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కోరుతూ.. 49 మంది ప్రముఖులు జూలై 23న బహిరంగ లేఖ రాశారు. కాగా, ఈ లేఖకు వ్యతిరేకంగా వివిధ రంగాలకు చెందిన 61 మంది ప్రముఖులు మరో బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సంతకాలు చేసిన వారిలో ప్రముఖ నటి కంగనా రనౌత్, గీత రచయిత ప్రసూన్ జోషి, శాస్త్రీయ నృత్యకళాకారిణి, ఎంపీ సోనల్ మనసింగ్, సినీ దర్శకుడు మధుర్ భండార్కర్‌తో పాటు తదితరులు […]

ఆ 60 మందితో పాటు.. కేంద్రానికి మద్దతుగా బాలీవుడ్ నటి
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 2:07 PM

మైనార్టీలు, దళితులపై జరుగుతున్న మూకదాడులపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కోరుతూ.. 49 మంది ప్రముఖులు జూలై 23న బహిరంగ లేఖ రాశారు. కాగా, ఈ లేఖకు వ్యతిరేకంగా వివిధ రంగాలకు చెందిన 61 మంది ప్రముఖులు మరో బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సంతకాలు చేసిన వారిలో ప్రముఖ నటి కంగనా రనౌత్, గీత రచయిత ప్రసూన్ జోషి, శాస్త్రీయ నృత్యకళాకారిణి, ఎంపీ సోనల్ మనసింగ్, సినీ దర్శకుడు మధుర్ భండార్కర్‌తో పాటు తదితరులు కూడా ఉన్నారు. నక్సల్స్‌ దాడిలో అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోయినప్పుడు, కశ్మీర్‌లో తీవ్రవాదులు స్కూళ్లను తగలబెట్టినప్పుడు, దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేసినప్పుడు వీళ్లెందుకు మౌనంగా ఉన్నారని పలువురు ప్రశ్నించారు. ఇదే విషయం పై మాట్లాడుతూ.. ప్రజలను కొంతమంది ప్రముఖులు తప్పుదోవ పట్టిస్తున్నారని కంగనా రనౌత్ విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని ఆమె చెప్పారు.

Latest Articles
కదులుతున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్‌ చెప్పి ప‌రారైన‌ భర్త
కదులుతున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్‌ చెప్పి ప‌రారైన‌ భర్త
జూపిటర్‌ ఉపగ్రహంపై భారీ టవర్‌.. గుర్తించిన నాసా
జూపిటర్‌ ఉపగ్రహంపై భారీ టవర్‌.. గుర్తించిన నాసా
వచ్చే 4 రోజులూ కూల్‌గానే.. ఇదిగో వెదర్ రిపోర్ట్...
వచ్చే 4 రోజులూ కూల్‌గానే.. ఇదిగో వెదర్ రిపోర్ట్...
' పీఎం మోదీ ఆరడుగుల బుల్లెట్'.. వేములవాడ సభలో బండి సంజయ్
' పీఎం మోదీ ఆరడుగుల బుల్లెట్'.. వేములవాడ సభలో బండి సంజయ్
ఇదే ఓవర్ యాక్షన్ .. ఈవీఎం దగ్గర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ చేసినపని
ఇదే ఓవర్ యాక్షన్ .. ఈవీఎం దగ్గర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ చేసినపని
చిక్కుల్లో కమల్ హాసన్.. మోసం చేశారంటూ నిర్మాతల ఆవేదన
చిక్కుల్లో కమల్ హాసన్.. మోసం చేశారంటూ నిర్మాతల ఆవేదన
ప్రాణం తీసిన పువ్వు ఫోన్‌లో మాట్లాడుతూ పువ్వుని నమిలి యువతి మృతి
ప్రాణం తీసిన పువ్వు ఫోన్‌లో మాట్లాడుతూ పువ్వుని నమిలి యువతి మృతి
ఈ వయ్యారి సొగసుకు సముద్రాలైన ఆవిరి అవుతాయేమో.. సిజ్లింగ్ ఫోటోలు..
ఈ వయ్యారి సొగసుకు సముద్రాలైన ఆవిరి అవుతాయేమో.. సిజ్లింగ్ ఫోటోలు..
తెలంగాణలో RR ట్యాక్స్ RRR సినిమాను మించిపోయింది: ప్రధాని మోదీ
తెలంగాణలో RR ట్యాక్స్ RRR సినిమాను మించిపోయింది: ప్రధాని మోదీ
అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా వీటిని కొనకండి.. దరిద్రం!
అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా వీటిని కొనకండి.. దరిద్రం!