COVID 19: చైనాను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ప్రస్తుతం భారత్లో వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు ఈ కోవిడ్ 19 విస్తరించగా.. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇక ఈ వైరస్ ప్రస్తుతం చైనాలో తగ్గు ముఖం పట్టినా.. ఇండియాలో మాత్రం పంజా విసురుతోంది. కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్రలోనే నమోదవుతుండగా.. తాజాగా మరో 11 మంది వైరస్ అనుమానితులు ఓ ఆస్పత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. కాగా, అసలు భారత్లో కరోనా కేసులు ఎన్ని నమోదు అయ్యాయి.? ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు.? ఏఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయి.? అనే అంశాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రాలు వారీగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి…
కాగా, ఈ వ్యాధి సోకిన వారిలో 82 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉండగా.. స్థానికంగా 28 మంది ఉన్నారు. ఇక భారత్లో నమోదైన కరోనా కేసుల వివరాల గురించి తెలుసుకోవడానికి కిప్రోష్ అనే సంస్థ ఓ వెబ్సైట్ రూపొందించింది.
ఈ సైట్లో లాగిన్ అయ్యి ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకోండి.. https://covidout.in/
For More News:
ఉగ్రవాదులకు భయాన్ని పరిచయం చేసిన కరోనా.. ఆ పనులకు ఫుల్స్టాప్..
కొత్త జంటలకు విలన్గా కరోనా.. భారీగా నమోదైన విడాకుల కేసులు..
ఐపీఎల్ నిర్వహణకు మరో ఐదు తేదీలు..?
రోజా ది గ్రేట్.. నాగబాబుకు మరోసారి షాక్..!
Breaking: కరోనా ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ 26 వరకు వాయిదా..
కరోనా టైమ్: శానిటైజర్ల, మాస్క్ల ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం