Vaccination: కరోనా టీకా ప్రజాలందరికీ అందించే కార్యక్రమం వేగవంతం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం 45 సంవత్సరాల వయసు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ వేసుకునే వీలు కల్పించింది. దీంతో టీకా వేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది హాస్పటల్ వరకూ పోలేక.. సమయం దొరకక వ్యాక్సిన్ వేయించుకునే విషయంలో మీనా మేషాలు లెక్కపెడుతున్నారు.
అటువంటి వారికోసం బెంగళూరు లోని సిటీ హాస్పిటల్స్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బెంగళూరు మిర్రర్స్ కథనం ప్రకారం.. అపార్టుమెంటుల్లో నివసిస్తున్న వారు వ్యాక్సినేషన్ కోసం సిటీ హాస్పటల్ వారిని సంప్రదిస్తే ఆయా అపార్టుమెంట్లలోనే వారికి వ్యాక్సిన్ వేస్తారు. అయితే, దీనికి కొన్ని షరతులు ఉన్నాయి అవి ఏమిటంటే..
ఇదేదో బాగుంది కదూ.. హైదరాబాద్ లోనూ అటువంటి ఏర్పాటు వస్తే బావుంటుంది అనిపిస్తోంది కదా.
Also Read: Benefits of Hot Water: పరిగడుపున వేడి నీరు తాగితే.. ఈ రోగాలకు చెక్ పెట్టవచ్చు తెలుసా..? అవి ఎంటంటే..