ఏపీలో.. ఎంసెట్ విద్యార్థుల కోసం ఫ్రీ మాక్ టెస్ట్..
ఏపీ విద్యార్థుల కోసం ఆన్లైన్ లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
ఏపీ విద్యార్థుల కోసం ఆన్లైన్ లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాక్ టెస్ట్ నిర్వహిస్తుందని తెలిపారు. 20వ తేదీ నాడు రిజల్ట్స్ వెల్లడిస్తామన్నారు. మాక్ టెస్ట్ రాయాలనుకునేవారు www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in లో ఈ నెల 18 లోగా నమోదు చేసుకోవాలన్నారు.