తెలంగాణలో టీడీపీ ఖాళీ అవ్వనుందా..?

తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్లే కనిపిస్తోంది. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఖమ్మం జిల్లా నుంచి నాగేశ్వర్ రావు విజయం సాధించగా.. అదే జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. అయితే.. సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరారు. ఇక మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్‌ రావు. అటు టీడీపీ కార్యకర్తలు, సీనియర్ నేతలు, క్యాడర్ మొత్తం […]

తెలంగాణలో టీడీపీ ఖాళీ అవ్వనుందా..?
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2019 | 11:45 AM

తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్లే కనిపిస్తోంది. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఖమ్మం జిల్లా నుంచి నాగేశ్వర్ రావు విజయం సాధించగా.. అదే జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. అయితే.. సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరారు. ఇక మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్‌ రావు. అటు టీడీపీ కార్యకర్తలు, సీనియర్ నేతలు, క్యాడర్ మొత్తం పెద్ద ఎత్తున టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరిపోయారు. దీంతో.. తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Latest Articles