నల్లమల నరబలి కేసులో కొత్త ట్విస్ట్..!

| Edited By:

Jul 15, 2019 | 1:08 PM

కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో ‘నరబలి’ కలకలం రేపుతోంది. సిరివెల్ల మండలం నరసింహస్వామి దేవాలయ పరిసర ప్రాంతాల్లో క్షుద్రపూజలు చేసిన ఓ వ్యక్తిని బలిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఓ యువకుడి తల, మొండెం వేరు చేసి పాతిపెట్టిన ఘటన సంచలనం రేపుతోంది. మూడ్రోజుల క్రితం ఆళ్లగడ్డలోని ఓ వాగు సమీపంలో తల, మొండెం వేరు చేసి పాతిపెట్టిన ఓ డెడ్‌బాడీని గుర్తించారు. డెడ్‌బాడీ పాతిపెట్టి గుంటలో నిమ్మకాయలు ఇతర వస్తువులనూ గుర్తించారు పోలీసులు. దీంతో.. ఇది […]

నల్లమల నరబలి కేసులో కొత్త ట్విస్ట్..!
Follow us on

కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో ‘నరబలి’ కలకలం రేపుతోంది. సిరివెల్ల మండలం నరసింహస్వామి దేవాలయ పరిసర ప్రాంతాల్లో క్షుద్రపూజలు చేసిన ఓ వ్యక్తిని బలిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఓ యువకుడి తల, మొండెం వేరు చేసి పాతిపెట్టిన ఘటన సంచలనం రేపుతోంది.

మూడ్రోజుల క్రితం ఆళ్లగడ్డలోని ఓ వాగు సమీపంలో తల, మొండెం వేరు చేసి పాతిపెట్టిన ఓ డెడ్‌బాడీని గుర్తించారు. డెడ్‌బాడీ పాతిపెట్టి గుంటలో నిమ్మకాయలు ఇతర వస్తువులనూ గుర్తించారు పోలీసులు. దీంతో.. ఇది నరబలా..? మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.