వర్మ ఓ సైకో డైరెక్టర్.. టీడీపీ అధికార ప్రతినిధి యామిని

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రామ్ గోపాల్ వర్మ ఒక సైకో డైరెక్టర్ అని వ్యాఖ్యానించారు. వర్మలాంటి సైకోకు వైసీపీ అధినేత జగన్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని అన్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని మే 1న ఏపీలో విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేందుకు వర్మ యత్నించగా… పోలీసులు అడ్డుకుని, బలవంతంగా హైదరాబాద్ విమానం […]

వర్మ ఓ సైకో డైరెక్టర్.. టీడీపీ అధికార ప్రతినిధి యామిని
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2019 | 4:04 PM

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రామ్ గోపాల్ వర్మ ఒక సైకో డైరెక్టర్ అని వ్యాఖ్యానించారు. వర్మలాంటి సైకోకు వైసీపీ అధినేత జగన్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని అన్నారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని మే 1న ఏపీలో విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేందుకు వర్మ యత్నించగా… పోలీసులు అడ్డుకుని, బలవంతంగా హైదరాబాద్ విమానం ఎక్కించి, పంపించారు. ఈ సందర్భంగా వర్మకు మద్దతుగా జగన్ ట్వీట్ చేశారు. దీంతో యామిని ఈ వ్యాఖ్యలు చేశారు.