చిన్నపాటి హోటల్ లో టిఫిన్ చేసిన మంత్రి రామానాయుడు

|

Jul 19, 2024 | 6:25 PM

సామాన్య వ్యక్తి గా ఆయనే స్వయంగా టిఫిన్ తీసుకుని ప్రజలతో కలిసి తింటూ మాటామంతి కలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పాటు సమస్యలపై న అడిగి తెలుసుకున్నారు. హోటల్ యజమాని తో పాటు రోడ్డుపై సామాన్య ప్రజలను పలకరించారు.

చిన్నపాటి హోటల్ లో టిఫిన్ చేసిన మంత్రి రామానాయుడు
Nimmala Ramanaidu
Follow us on

పాలకొల్లు నుంచి అమరావతి వెళుతుండగా మార్గమధ్య నరసాపురం లోని ఓ చిన్నపాటి హోటల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టిఫిన్ చేశారు. సామాన్య వ్యక్తి గా ఆయనే స్వయంగా టిఫిన్ తీసుకుని ప్రజలతో కలిసి తింటూ మాటామంతి కలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పాటు సమస్యలపై న అడిగి తెలుసుకున్నారు. హోటల్ యజమాని తో పాటు రోడ్డుపై సామాన్య ప్రజలను పలకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. .