ఏపీలో ముగిసిన ఎంసెట్‌ పరీక్షలు

| Edited By: Srinu

Apr 25, 2019 | 7:11 PM

అమరావతి: ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ విభాగాల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌ పరీక్షలు ఏపీలో ముగిశాయి. ఈనెల 20 నుంచి 24 వరకు పది సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో 94.8 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఏపీ ఎంసెట్‌ కన్వీనర్‌ సాయిబాబు తెలిపారు. మే రెండో వారంలో ఎంసెట్‌ ఫలితాలు వెల్లడించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

ఏపీలో ముగిసిన ఎంసెట్‌ పరీక్షలు
Follow us on

అమరావతి: ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ విభాగాల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌ పరీక్షలు ఏపీలో ముగిశాయి. ఈనెల 20 నుంచి 24 వరకు పది సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో 94.8 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఏపీ ఎంసెట్‌ కన్వీనర్‌ సాయిబాబు తెలిపారు. మే రెండో వారంలో ఎంసెట్‌ ఫలితాలు వెల్లడించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.