నీకు సిగ్గుందా.. అంటూ అమృతపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మేజర్గా ఏ వివాదాస్పద ఘటన జరిగినా.. దానిపై కామెంట్స్ చేసే వ్యక్తుల్లో ముందు శ్రీరెడ్డి ఉంటుంది. ఆదివారం మారుతీరావు చనిపోవడంతో.. ఎటు చూసినా.. వీరి గురించే న్యూస్..
ప్రస్తుతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఏ నోట విన్నా.. అమృత, ప్రణయ్, మారుతీరావుల పంచాయతీనే నడుస్తోంది. వీరిది తప్పు.. లేదు వాళ్లది తప్పంటూ.. ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్త పరుస్తున్నారు. కొందరు మారుతీరావు చేసింది కరెక్ట్.. అమృత చేసింది రాంగ్.. అంటే.. మరికొందరు మాత్రం అమృతనే రైట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా.. అటు భర్త, ఇటు తండ్రి ఇద్దరూ మరణించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో.. ఈ ఘటనకు సంబంధించి వార్తలు వస్తే చాలు.. కామెంట్లతో హోరెత్తిస్తారు నెటిజన్స్. అయితే ఇప్పుడు ఈ మ్యాటర్లోకి నటి శ్రీరెడ్డి కూడా వచ్చింది.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మేజర్గా ఏ వివాదాస్పద ఘటన జరిగినా.. దానిపై కామెంట్స్ చేసే వ్యక్తుల్లో ముందు శ్రీరెడ్డి ఉంటుంది. ఆదివారం మారుతీరావు చనిపోవడంతో.. ఎటు చూసినా.. వీరి గురించే న్యూస్ నడుస్తుంది. దీంతో ఈ వార్తలపై తన అభిప్రాయం బయపెట్టింది శ్రీరెడ్డి. ‘నిన్ను చూసి సిగ్గుగా ఉందంటూ’ ఫేస్బుక్ వేదికగా అమృతనుద్దేశించి కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ఆ తర్వాత ఆమె పోస్ట్కి వరుసగా ట్రోల్స్, కామెంట్స్ రావడంతో.. వెంటనే పోస్ట్ను డిలీట్ చేసి, తన తప్పును సరిదిద్దుకునేలా మరో పోస్ట్ చేసింది. చాలా సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది శ్రీరెడ్డి.
Read More: ఒంటరైన మారుతీరావు భార్య.. నేరం ఎవరిది? శిక్ష ఎవరికి!
శ్మశాన వాటికలో ఉద్రిక్త పరిస్థితులు.. కడసారి చూపుకు నోచుకోని అమృత
అమృత, ప్రణయ్ల లవ్స్టోరిపై సినిమా.. హీరో ఎవరంటే?
పొలిటికల్ పార్టీలకు రూ.2,512 కోట్ల విరాళాలు.. ఇచ్చిందెవరో తెలీదు!