తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేదన్నారు. భారత గణతంత్ర దినోత్సవాలను కూడా రద్దు చేసే వరకు వెళ్లారన్నారు. గతంలో ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రి చేయని రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారని విమర్శించారు. రాష్ట్ర గవర్నర్తో గణతంత్ర దినోత్సవ వేడుకలు చేయనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ఇంకా ఏమన్నారంటే..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..