టాప్ 10 న్యూస్ @9PM

| Edited By:

Oct 31, 2019 | 9:00 PM

1. సీఎం సీరియస్..మంత్రులకు మైండ్ బ్లాక్..ఎందుకంటే ? ఏపీ సీఎం జగన్‌కు కోపం వచ్చింది.  అలాంటి ఇలాంటి కోపం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే, పోస్టులూడిపోతాయని వార్నింగ్ ఇచ్చేంతటి కోపం వచ్చిందట ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి. జిల్లాలపై గట్టిగా ఫోకస్‌ పెట్టండి..జిల్లాలపై పట్టు.. Read more 2. నిప్పులు చెరిగిన బాబు.. ఎందుకంటే ? జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు టిడిపి అధినేత చంద్రబాబు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులకు […]

టాప్ 10 న్యూస్ @9PM
Follow us on

1. సీఎం సీరియస్..మంత్రులకు మైండ్ బ్లాక్..ఎందుకంటే ?

ఏపీ సీఎం జగన్‌కు కోపం వచ్చింది.  అలాంటి ఇలాంటి కోపం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే, పోస్టులూడిపోతాయని వార్నింగ్ ఇచ్చేంతటి కోపం వచ్చిందట ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి. జిల్లాలపై గట్టిగా ఫోకస్‌ పెట్టండి..జిల్లాలపై పట్టు.. Read more

2. నిప్పులు చెరిగిన బాబు.. ఎందుకంటే ?

జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు టిడిపి అధినేత చంద్రబాబు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులకు పనిలేకుండా పోతే రాష్ట్రంలో ఇసుకు మాఫియా రాజ్యమేలుతోందని చంద్రబాబు అన్నారు.  ఇసుక దొరక్క పనిలేక కార్మికులు చనిపోతే వైసీపి నేతలు.. Read more

సంచలనం సృష్టించిన రజిత మర్డర్ కేసుకు రాచకొండ పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఈ హత్య కేసులో నిందితులు కటకటాలపాలయ్యారు. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. తొలుత మిస్సింగ్ కేసుగా.. Read more

8. బంగారంపై వస్తున్న వార్తలపై నోరువిప్పిన కేంద్రం

బంగారంపై ప్రధాని మోదీ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ పెదవివిప్పింది. పరిమితికి మించి బంగారం ఉంటే.. స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని తీసుకొస్తుందంటూ గత రెండు.. Read more

10. సంచలన నిర్ణయం దిశగా ట్విట్టర్..!

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారంపై ప్రక్షలన చేపట్టేందుకు నడుంబిగించింది. ఇకపై ట్విట్టర్ వేదికగా ఎలాంటి రాజకీయ ప్రకటనలకు ఆస్కారం లేకుండా.. అన్ని రకాల.. Read more