టాప్ 10 న్యూస్ @5PM

| Edited By:

Oct 31, 2019 | 5:03 PM

1. 72 గంటల్లో రానున్న పెను ముప్పు..! 72 గంటల్లో.. దక్షిణాది రాష్ట్రాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తనం బలహీనపడిన కారణంగా.. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ.. Read more 2. కుటుంబంపై డెంగ్యూ పంజా..నలుగురు మృతి వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్రాన్ని వైరల్‌ ఫీవర్స్‌ వణికిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్‌, చికెన్‌ గున్యా వంటి జ్వరాలతో జనాలు అల్లాడిపోతున్నారు. […]

టాప్ 10 న్యూస్ @5PM
Follow us on

1. 72 గంటల్లో రానున్న పెను ముప్పు..!

2. కుటుంబంపై డెంగ్యూ పంజా..నలుగురు మృతి

వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్రాన్ని వైరల్‌ ఫీవర్స్‌ వణికిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్‌, చికెన్‌ గున్యా వంటి జ్వరాలతో జనాలు అల్లాడిపోతున్నారు. విపరీతమైన జ్వరం, ఒళ్లంత నొప్పులతో రోగులు అవస్థలు పడుతున్నారు. డెంగ్యూ.. Read more

పంది కడుపులో ఏనుగు పిల్ల జన్మించిన వింత సంఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గూడూరు మండలం నాయకపల్లి  గ్రామంలో ఓ పంది ఏనుగు పిల్లకు జన్మనిచ్చింది. పందికి ఏనుగు పిల్ల జన్మించడం పట్ల స్థానికులు ఆశ్చర్యానికి.. Read more

నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మెడకు మిర్చి కేసు చుట్టుకుంది. గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ మిర్చి మనీ ల్యాండరింగ్ కేసులో ఆయనకు ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ)అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో.. Read more