టాప్ 10 న్యూస్ @ 5 PM

| Edited By:

Oct 03, 2019 | 5:02 PM

1. మహిళలకు సీఎం జగన్ వరాలు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మహిళలపై వరాల జల్లు కురిపించారు. మార్కెటింగ్, సహకార శాఖలపై అధికారులతో చర్చించారు. స్థిరీకరణ, మార్కెట్లలో కనీస సదుపాయాలు, మిల్లెట్స్‌ బోర్డులపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు కన్నబాబు.. Read More 2.మరోసారి కెసీఆర్ అడుగుజాడల్లో జగన్.. ఎక్కడంటే..? ఒక్క రోజు తేడాలో ప్రధాన మంత్రితో ఇద్దరు తెలుగు సీఎంల భేటీ. కెసీఆర్ వెళుతున్నారనగానే ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళుతున్నారు.. కెసీఆర్ ప్రధానిని […]

టాప్ 10 న్యూస్ @ 5 PM
Follow us on

1. మహిళలకు సీఎం జగన్ వరాలు..

ఏపీ సీఎం వైఎస్ జగన్ మహిళలపై వరాల జల్లు కురిపించారు. మార్కెటింగ్, సహకార శాఖలపై అధికారులతో చర్చించారు. స్థిరీకరణ, మార్కెట్లలో కనీస సదుపాయాలు, మిల్లెట్స్‌ బోర్డులపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు కన్నబాబు.. Read More

2.మరోసారి కెసీఆర్ అడుగుజాడల్లో జగన్.. ఎక్కడంటే..?

ఒక్క రోజు తేడాలో ప్రధాన మంత్రితో ఇద్దరు తెలుగు సీఎంల భేటీ. కెసీఆర్ వెళుతున్నారనగానే ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళుతున్నారు.. కెసీఆర్ ప్రధానిని కలిసిన మర్నాడే జగన్ కూడా ప్రధానితో భేటీ కాబోతున్నారు. నిజానికి ఇద్దరు సీఎంలు.. Read More

3.అఖిల ప్రియ భర్త బెదిరింపులు: పోలీస్ కేస్ నమోదు

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌పై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇండస్ట్రీ ఓనర్‌ను భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ బెదిరిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఆళ్లగడ్డ పీఎస్‌లో.. Read More

4.రాష్ట్రాన్ని ముంచేశారు..బాబుపై బావురుమన్న బొత్స

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుపై మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఫైరయ్యారు. ఈసారి బొత్స మాటల్లో తీవ్రత కంటే.. ఆవేదన ఎక్కువగా వ్యక్తమైంది. గత ప్రభుత్వ హయాంలో.. Read More

5.టీడీపీ, కాంగ్రెస్, జనసేనలకు బీజేపీ భారీ షాక్..!

తెలుగు రాష్ట్రాలపై కమల దళం మళ్లీ ఫోకస్ పెట్టింది. ఇంటర్వెల్ తీసుకున్నట్లు కొద్ది రోజులు వలసలను ఆపినట్లే ఆపి.. మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల్లోని సీనియర్ నేతలు.. Read More

6.పాక్‌ ప్రయాణమవుతున్న మాజీ ప్రధాని.. ఎందుకో తెలుసా?

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్‌కు వెళ్లనున్నారు. పంజాబ్ సీంఎం అమరీందర్‌సింగ్ ఆహ్వానించడంతో ఆయన ప్రయాణంపై క్లారిటీ వచ్చింది. నవంబర్ 12న గురునానక్ జయంతి సందర్భంగా.. Read More

7.మందుబాబులకు షాక్.. ఆ టైం దాటితే నో లిక్కర్..

మద్యం పాలసీలో ఏపీ బాటలోనే తెలంగాణ పయనిస్తోంది. ఈ నేపథ్యంలో నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు నూతన.. Read More

8.ఓ మేక మరణం.. ఆ సంస్థకు కోట్ల నష్టం తెచ్చిందట..!

ఓ మేక మరణం ఆ సంస్థకు భారీ నష్టాన్ని తెచ్చింది. ఎంత అంటే అక్షరాల రూ. 2.7 కోట్ల నష్టం తెచ్చిందట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమేనండోయ్. అన్ని కోట్ల నష్టం వాటిల్లింది మరే సంస్థకో కాదు.. భారతదేశంలోనే.. Read More

9.పఠాన్‌కోట్‌ తరహా దాడులకు ఉగ్రవాదుల స్కెచ్..!

దేశ వ్యాప్తంగా ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు స్కెచ్ వేస్తున్నారు. గతంలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లపై దాడిచేసిన విధంగా.. మరోసారి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు.. Read More

10.“సైరా”తో.. నా కల నెరవేరింది.. చిరంజీవి భావోద్వేగం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బుధవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో.. Read More