టాప్ 10 న్యూస్ @ 5 PM

| Edited By:

Nov 15, 2019 | 5:28 PM

1. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి నో బెయిల్ ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. 2007 లో కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉండగా ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు.. Read More 2. టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై టీడీపీ పార్టీ సస్పెన్షన్ విధించింది. షోకాజ్ నోటీసు ఇచ్చి వంశీ వివరణను కోరనుంది టీడీపీ. పార్టీ ముఖ్య నేతలతో […]

టాప్ 10 న్యూస్ @ 5 PM
Follow us on

1. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి నో బెయిల్

ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. 2007 లో కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉండగా ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు.. Read More

2. టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై టీడీపీ పార్టీ సస్పెన్షన్ విధించింది. షోకాజ్ నోటీసు ఇచ్చి వంశీ వివరణను కోరనుంది టీడీపీ. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం.. Read More

3. ‘తెనాలి రామకృష్ణ’ మూవీ రివ్యూ..! నవ్వు తెప్పించాడా..?

టాలీవుడ్‌లో సందీప్ కిషన్‌కి మంచి పేరుంది. మొదటి నుంచీ.. విచిత్రమైన కథలను ఎంచుకుంటూ.. చిత్ర పరిశ్రమలో బాగానే పేరు సంపాదించాడు. అలాగే.. కామెడీపై దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డికి.. Read More

4. లండన్‌‌లో రెచ్చిపోయిన హాంకాంగ్ నిరసనకారులు.. మహిళా మంత్రిపై దాడి

హాంకాంగ్ నిరసనకారులు లండన్లో రెచ్చిపోయారు. హాంకాంగ్ న్యాయ శాఖ మంత్రి తెరెసా చెంగ్‌ని తరిమితరిమి కొట్టి ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె కింద పడిపోగా చేతికి తీవ్ర.. Read More

5. ఆమెది గర్భం కాదు..గంజాయి వనం

క్రైమ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందుకు మహిళలు కూడా తామేమీ అతితులం కామని నిరూపించుకుంటున్నారు. పైగా క్రైమ్ నిర్వచనానికి సైతం అందని రీతిలో రెచ్చిపోతున్నారు. తాజా సంఘటన చూస్తే.. Read More

6. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని.. Read More

7. విశాఖ నుంచి కర్నూలుకు సీబీఐ అదనపు కోర్టు!

ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న రెండవ అదనపు సిబిఐ కోర్టును రాయలసీమలోని కర్నూలు జిల్లాకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి గురువారం.. Read More

8. రోడ్డు ప్రమాదంలో మరాఠీ సింగర్ మృతి

మరాఠీ చిత్రాల నేపథ్య గాయని గీతామాలి రోడ్డు ప్రమాదంలో మరణించింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. తన భర్త విజయ్ తో కలిసి నాసిక్ లోని తమ ఇంటికి వస్తుండగా.. Read More

9. ఎమ్మార్వో వణుకు ! కిటికీ అవతలే రైతు !

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనంతో రెవెన్యూ డిపార్టుమెంట్ ఉద్యోగులు వణికిపోతున్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా.. Read More

10. ‘ మహా ‘ ఎపిసోడ్ : 25 ఏళ్ళ వరకూ మాదే ప్రభుత్వం.. సంజయ్ రౌత్

మహారాష్ట్రలో నూతన ప్రభుత్వాన్ని శివసేన ఏర్పాటు చేస్తుందని, సర్కార్ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తుందని సేన సీనియర్.. Read More