లండన్‌‌లో రెచ్చిపోయిన హాంకాంగ్ నిరసనకారులు.. మహిళా మంత్రిపై దాడి

హాంకాంగ్ నిరసనకారులు లండన్లో రెచ్చిపోయారు. హాంకాంగ్ న్యాయ శాఖ మంత్రి తెరెసా చెంగ్‌ని తరిమితరిమి కొట్టి ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె కింద పడిపోగా చేతికి తీవ్ర గాయమైంది. ఛార్టర్డ్ ఇన్స్‌టిట్యూట్ కార్యాలయం వద్ద తన కారు దిగుతున్న ఆమెను చూసిన ఆందోళనకారులు దూసుకువచ్చి ఎటాక్ చేశారు. మూకుమ్మడిగా ఆమెను చుట్టుముట్టి నెట్టివేయడంతో ఆమె కింద పడిపోయారు. పోలీసులు వచ్ఛే లోగా వారు పారిపోయారు. తెరెసాను పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. హాంకాంగ్‌లో కొన్నివివాదాలను […]

లండన్‌‌లో రెచ్చిపోయిన హాంకాంగ్ నిరసనకారులు.. మహిళా మంత్రిపై దాడి
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 15, 2019 | 3:47 PM

హాంకాంగ్ నిరసనకారులు లండన్లో రెచ్చిపోయారు. హాంకాంగ్ న్యాయ శాఖ మంత్రి తెరెసా చెంగ్‌ని తరిమితరిమి కొట్టి ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె కింద పడిపోగా చేతికి తీవ్ర గాయమైంది. ఛార్టర్డ్ ఇన్స్‌టిట్యూట్ కార్యాలయం వద్ద తన కారు దిగుతున్న ఆమెను చూసిన ఆందోళనకారులు దూసుకువచ్చి ఎటాక్ చేశారు. మూకుమ్మడిగా ఆమెను చుట్టుముట్టి నెట్టివేయడంతో ఆమె కింద పడిపోయారు. పోలీసులు వచ్ఛే లోగా వారు పారిపోయారు. తెరెసాను పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. హాంకాంగ్‌లో కొన్నివివాదాలను పరిష్కరించడంలో సఫలీకృతురాలైన ఆమె దానికి సంబంధించి ప్రసంగించేందుకు లండన్ వచ్చారు. హాంకాంగ్ పై చైనా ఆధిపత్యాన్ని నిరసిస్తూ గత ఎనిమిది నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన, జరుగుతున్న ఘర్షణల్లో పలువురు మరణించగా… సుమారు వెయ్యిమందికి పైగా గాయపడ్డారు.మొదట నేరస్థుల అప్పగింత బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి భారీ ప్రదర్శనలకు పూనుకోవడం ఉద్యమానికే దారి తీసింది. ఈ బిల్లుపై ప్రభుత్వం వెనక్కు తగ్గినప్పటికీ.. దీన్ని పూర్తిగా ఉపసంహరించాలంటూ వారు పార్లమెంట్ ముట్టడికి సైతం సిధ్దపడ్డారు. చివరకు లండన్‌లోనూ నిరసనకారులు రెచ్చిపోయి.. ఒక మహిళా మంత్రిపై దాడి చేయడం ఇదే మొదటిసారి.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు