Breaking : ఏపీలో హార్టికల్చర్ ఎంఎస్సీ, పీహెచ్ డీ విద్యార్థులకు స్టైఫండ్ పెంపు

|

Sep 18, 2020 | 4:39 PM

ఏపీలో హార్టికల్చర్ ఎంఎస్సీ, పీహెచ్ డీ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

Breaking : ఏపీలో హార్టికల్చర్ ఎంఎస్సీ, పీహెచ్ డీ విద్యార్థులకు స్టైఫండ్ పెంపు
Follow us on

ఏపీలో హార్టికల్చర్ ఎంఎస్సీ, పీహెచ్ డీ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పీహెచ్ డీ విద్యార్థులకు 7 వేల రూపాయలు నుంచి 10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎంఎస్సీ విద్యార్థులకు 5 వేల నుండి 7 వేల రూపాయలకు స్టైఫండ్ పెంచుతున్నట్లు తెలిపింది. 2019 ఆగస్టు నుంచే ఈ పెంపును వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ హార్టికల్చర్ యునివర్సిటీ రోల్స్ లో ఉన్న వారికి స్టైఫండ్ పెంపు వర్తిస్తుంది అని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.

 

Also Read :

Breaking : ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు

విషాదం : కరోనాతో మాదాపూర్ ఎస్ఐ మృతి

అవును ప్రభాసే, నమ్మండి !