రియాతో చాట్ చేశా.. కానీ డ్రగ్స్ తీసుకోలేదుః రకుల్

|

Sep 25, 2020 | 11:34 PM

డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ముందుకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ పలు కీలక విషయాలను వెల్లడించారు. సుమారు 4 గంటల పాటు రకుల్‌ను ఎన్సీబీ అధికారులు విచారించారు.

రియాతో చాట్ చేశా.. కానీ డ్రగ్స్ తీసుకోలేదుః రకుల్
Follow us on

డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ముందుకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ పలు కీలక విషయాలను వెల్లడించారు. సుమారు 4 గంటల పాటు రకుల్‌ను ఎన్సీబీ అధికారులు విచారించారు. ఈ విచారణలో రియా చక్రవర్తితో తాను చాట్ చేసినట్లు రకుల్ అంగీకరించింది. 2018లో రియాతో డ్రగ్స్‌పై చాటింగ్ జరిగిందని.. అయితే తనకు డ్రగ్స్ లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని రకుల్ తెలిపింది. అలాగే డ్రగ్స్ సరఫరాదారులతోనూ తనకు ఏ సంబంధాలు లేవంది. ఈ కేసులో భాగంగా శనివారం బాలీవుడ్ నటి దీపికా పదుకొనే విచారణకు హాజరు కానుంది. (Bollywood Drugs Case)

Also Read:

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?

ఏపీ ప్రజలకు ఆర్టీసీ అలెర్ట్.. నిలబడి ప్రయాణించడానికి నో ఎంట్రీ..

విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఈ నెల 26న ఏపీ ఎంసెట్ ‘కీ’

కొంపముంచిన పానీపూరీ.. మహిళ మృతి..