ఏపీలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత: తమ్మినేని సీతారాం

కరోనా సంక్షోభ సమయంలో కూడా జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తుందని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు.

ఏపీలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత: తమ్మినేని సీతారాం
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 6:09 AM

Priority to The Agricultural Sector: కరోనా సంక్షోభ సమయంలో కూడా జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తుందని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికలు, పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయని స్పీకర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యసహాయం అందేలా అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. దీనిలో భాగంగా 104,108 అంబులెన్స్‌ వాహనాలను అందుబాటులో ఉంచారని వివరించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వివిధ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించిందని స్పీకర్‌ వెల్లడించారు.

Also Read: అంబానీ, బఫెట్‌లను దాటేసి.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్..

Latest Articles
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి
చీజ్ శాండ్‌విచ్‌ ఆర్డర్ చేస్తే.. చికెన్ వచ్చింది..రూ.50 లక్షలు!
చీజ్ శాండ్‌విచ్‌ ఆర్డర్ చేస్తే.. చికెన్ వచ్చింది..రూ.50 లక్షలు!