బల్దియా బరిలో కారు జోరు కొనసాగుతోంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. పార్టీ శ్రేణులు ముందుగా చెప్పినట్టుగాఏ.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు. గ్రేటర్ పీఠం దక్కించుకునే దిశగా టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. 65 స్థానాలు వస్తే టీఆర్ఎస్కు మేయర్ పీఠం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఖాతాలో 37 ఎక్స్అఫీషియో ఓట్లు ఉండటంతో గులాబీ పార్టీకి మేయర్ పీఠం రిజర్వ్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి నగర ఓటరు అభివృద్ధి, హైదరాబాద్ ప్రశాంతను కోరుకునే ఓట్లు వేశారంటూ అధికార టీఆర్పార్టీ నేతలు చెబుతున్న మాట.
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :
GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..