గోవుల తరలింపు పై.. యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆదేశాలు

| Edited By: Srinu

Jul 09, 2019 | 12:44 PM

ఆవుల తరలింపులో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఓ ఆవును ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకువెళ్లాలంటే వారు తప్పనిసరిగా గో సేవా ఆయోగ్ నుంచి సర్టిఫికెట్ పొందాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆవుల తరలింపులో సెక్యూరిటీ కల్పించుకోవాలని సీఎం సూచించారు. గోవులను తీసుకువెళుతుంటే ప్రజలు మూకదాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో గో సేవా ఆయోగ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తున్నామని సీఎం యోగి చెప్పారు.

గోవుల తరలింపు పై.. యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆదేశాలు
Follow us on

ఆవుల తరలింపులో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఓ ఆవును ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకువెళ్లాలంటే వారు తప్పనిసరిగా గో సేవా ఆయోగ్ నుంచి సర్టిఫికెట్ పొందాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆవుల తరలింపులో సెక్యూరిటీ కల్పించుకోవాలని సీఎం సూచించారు. గోవులను తీసుకువెళుతుంటే ప్రజలు మూకదాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో గో సేవా ఆయోగ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తున్నామని సీఎం యోగి చెప్పారు.