Bigg Boss Telugu 4 : విజేతపై అంతకంతకు పెరుగుతున్న ఉత్కంఠ, సూపర్ స్కెచ్ వేసిన షో నిర్వాహకులు

బిగ్ బాస్ ఫైనల్‌ వీకెండ్‌లో వరుస ట్విస్ట్‌లు ఇస్తున్నారు నిర్వాహకులు. పెద్దగా టాస్క్‌ల జోలికి వెల్లకుండా.. కూల్‌ ఎంటర్‌టైన్మెంట్, ఎమోషనల్ అంశాల మీద వర్కువుట్ ‌ చేస్తున్నారు.

Bigg Boss Telugu 4 : విజేతపై అంతకంతకు పెరుగుతున్న ఉత్కంఠ, సూపర్ స్కెచ్ వేసిన షో నిర్వాహకులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 17, 2020 | 1:13 PM

బిగ్ బాస్ ఫైనల్‌ వీకెండ్‌లో వరుస ట్విస్ట్‌లు ఇస్తున్నారు నిర్వాహకులు. పెద్దగా టాస్క్‌ల జోలికి వెల్లకుండా.. కూల్‌ ఎంటర్‌టైన్మెంట్, ఎమోషనల్ అంశాల మీద వర్కువుట్ ‌ చేస్తున్నారు. ఫైనల్ విజేతను డిసైడ్‌ చేసే బాధ్యత పూర్తిగా ఆడియన్స్ చేతుల్లోనే పెట్టేసిన బిగ్‌ బాస్‌.. ఈ వీక్‌ అంతా  ఎంటర్‌టైన్మెంట్, ఎమోషన్ అంశాలే‌ అస్త్రాలుగా ముందుకు వెళ్లాలనుకుంటున్నారట. సోమవారం ఎపిసోడ్‌లో చిన్న ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌ బాస్..మంగళవారం మాత్రం పూర్తి వినోదం అన్న కాన్సెప్ట్‌నే ఫాలో అయ్యారు. లాస్ట్ సీజన్స్‌ పార్టిసిపెంట్స్‌తో హౌస్‌మెట్స్‌ను మాట్లాడించి కాస్త ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఫార్ములా పెద్దగా వర్కవుట్‌ అయినట్టుగా అయితే కనిపించలేదు.  ఫైనల్‌కి చేరిన కంటెస్టెంట్స్ ఎమోషనల్ జర్నీని నేటి 102 ఎపిసోడ్‌లో చూపించారు. ఈ విజువల్స్  బాగానే వర్కవుట్ అయ్యాయి.

తాజాగా మరో ఇంట్రస్టింగ్ ట్విస్ట్ ఇస్తున్నారట బిగ్‌ బాస్‌.. లాస్ట్ వీక్‌లో ఈ సీజన్‌ కంటెస్టెంట్‌లు అందరూ హౌస్‌లోకి ఎంటర్‌ అవుతారన్నది లేటెస్ట్ అప్‌డేట్. మరి కోవిడ్ టైంలో అలా వెళ్లే అవకాశం ఉంటుందా…? లేకపోతే వారితో కూడా వర్చువల్‌గానే హౌస్‌మేట్స్‌తో మాట్లాడిస్తారా..? ఈ విషయంలోనే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మిగిలిన నాలుగు రోజుల్లో ఏమైనా జరగొచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read : 

హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే

Gold Rate Today : రెండో రోజూ స్వల్పంగా పెరిగిన పసిడి ధర, వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి

అనంతపురం నగరంలో కలకలం..పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం చేసేందుకు దుండగుల యత్నం