తేనెటీగల దాడిలో అసువులుబాసిన 25 మూగ జీవాలు.. కర్నూలు జిల్లాలో ఘటన

తేనెటీగలు దాడి చెయ్యడంతో 25 ముగ జీవాలు చనిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కల్లురు మండలం రేమడూరు గ్రామంలోని..

తేనెటీగల దాడిలో అసువులుబాసిన 25 మూగ జీవాలు.. కర్నూలు జిల్లాలో ఘటన
Follow us

|

Updated on: Dec 04, 2020 | 5:26 AM

తేనెటీగలు దాడి చెయ్యడంతో 25 మూగ జీవాలు చనిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కల్లురు మండలం రేమడూరు గ్రామంలోని ఐదుగురు రైతులకు చెందిన గొర్రెలు, మేకలు గ్రామ సమీపంలో చేనులో ఉండగా వాటిపై ఒక్కసారిగా తేనె టీగలు దాడిచేశాయి. ఈ ఘటనలో 17 గొర్రెలు, 8 మేకలు చనిపోయాయి. మేకలతో పాటు అక్కడే ఉన్న వ్యక్తులపై కూడా తేనెటీగలు దాడిచెయ్యడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ