Silver Price Today: దేశీయంగా ఒక వైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం పెరిగాయి.. గత కొన్ని రోజులుగా వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా శనివారం దేశీయంగా కిలో వెండి ధరపై 600 రూపాయల వరకు పెరిగింది. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,000 ఉండగా, చెన్నైలో రూ.76,100 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 72,000 ఉండగా, కోల్కతాలో రూ. 72,000 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,000 ఉండగా, కేరళలో రూ. 72,000 ఉంది. అలాగే హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా, విజయవాడలో రూ.76,100 ఉంది.