ఏపీ : జేసీలకు అధికారాలు, బాధ్యతలపై అధ్యయనానికి కమిటీ

|

Aug 14, 2020 | 6:30 PM

జిల్లా స్థాయిలో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చేర్పులకు ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కార్ కార్యాచరణ రూపొందిస్తోంది.

ఏపీ : జేసీలకు అధికారాలు, బాధ్యతలపై అధ్యయనానికి కమిటీ
Follow us on

Andhra News : జిల్లా స్థాయిలో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చేర్పులకు ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కార్ కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లాలోని జేసీలకు అధికారాలు, బాధ్యతల కేటాయింపుపై అధ్యయనం చెయ్య‌డానికి కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్‌ నేతృత్వంలోని ఈ క‌మిటీలో 10 మంది సభ్యులు ఉన్నారు. 14 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీకి గ‌వ‌ర్న‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది. రిపోర్ట్ వ‌చ్చిన అనంతరం జిల్లా ప‌రిపాల‌న వ్య‌వ‌స్థ‌లో జ‌గ‌న్ మార్క్ విప్ల‌వాత్మక మార్పులు ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.

 

Also Read 

బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు

 

ఏపీ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ : ఈ నెలలో ఒకేసారి 90 గుడ్లు పంపిణీ