మహిళ అదృశ్యం కేసు విచారణలో అలసత్వం..కొత్తపల్లి ఎస్సై సస్పెండ్‌

| Edited By:

Oct 20, 2020 | 12:08 PM

తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఆర్ మురళీ మోహన్‌ని ఏలూరు రేంజ్ డీఐజీ కెవి మోహన్ రావు సస్పెండ్ చేశారు

మహిళ అదృశ్యం కేసు విచారణలో అలసత్వం..కొత్తపల్లి ఎస్సై సస్పెండ్‌
Follow us on

Kothapalli SI Murali Mohan: తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఆర్ మురళీ మోహన్‌ని ఏలూరు రేంజ్ డీఐజీ కెవి మోహన్ రావు సస్పెండ్ చేశారు. అన్నవరం పోలీస్ స్టేషన్‌లో గతంలో ఓ మహిళ అదృశ్యం కేసు విచారణలో అలసత్వం వహించడంపై మోహన్ రావు ఈ చర్యలు తీసుకున్నారు. ఇక ఇదే కేసులో రాజమండ్రి అర్బన్ సీఐగా పనిచేస్తున్న ఏ సన్యాసి రావుకి మోహన్ రావు చార్జి మెమో జారీ చేశారు. గతంలో సన్యాసిరావ ప్రత్తిపాడు సర్కిల్ సీఐగా పనిచేశారు.

Read More:

నేడు సీఎం జగన్‌ని కలవనున్న దివ్య తల్లిదండ్రులు

ఆ నటుడితో రాశి రెండోసారి రొమాన్స్‌..!