దుర్గగుడిలో ఊడిపడ్డ శ్లాబ్ పెచ్చులు: ఈవో కోటేశ్వరమ్మకు స్వల్పగాయాలు

| Edited By:

Aug 01, 2019 | 9:11 PM

విజయవాడ దుర్గగుడిలో శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆలయంలోని మహామండలంలో వర్షానికి ఊడిబడిన శ్లాబ్ పెచ్చులు. మల్లికార్జున మండపం ఏడో అంతస్తులోని ఈవో గదిలో శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. అక్కడే ఈవో కోటేశ్వరమ్మ ఉండటంతో.. ఆమెపై ఆ పెచ్చులు పడ్డాయి. దీంతో.. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మోస్తరుగా పడుతున్నాయి. దీంతో.. దుర్గగుడిలో మల్లికార్జున మండపం వర్షానికి బాగా తడిసి.. శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి.

దుర్గగుడిలో ఊడిపడ్డ శ్లాబ్ పెచ్చులు: ఈవో కోటేశ్వరమ్మకు స్వల్పగాయాలు
Follow us on

విజయవాడ దుర్గగుడిలో శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆలయంలోని మహామండలంలో వర్షానికి ఊడిబడిన శ్లాబ్ పెచ్చులు. మల్లికార్జున మండపం ఏడో అంతస్తులోని ఈవో గదిలో శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. అక్కడే ఈవో కోటేశ్వరమ్మ ఉండటంతో.. ఆమెపై ఆ పెచ్చులు పడ్డాయి. దీంతో.. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మోస్తరుగా పడుతున్నాయి. దీంతో.. దుర్గగుడిలో మల్లికార్జున మండపం వర్షానికి బాగా తడిసి.. శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి.