ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిశాయి. పోలింగ్ రోజు అర్థరాత్రి వరకు కూడా క్యూలైన్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అయితే ఏపీలో మొత్తంగా 81.79 శాతం నమోదైనట్లు ఎన్నికల వెల్లడించారు. కాగా, సాధారణ ఓటింగ్లో 80.66శాతం నమోదైంది. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్తో కలిపి
Andhra Pradesh
Follow us on
ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిశాయి. పోలింగ్ రోజు అర్థరాత్రి వరకు కూడా క్యూలైన్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అయితే ఏపీలో మొత్తంగా 81.79 శాతం నమోదైనట్లు ఎన్నికల వెల్లడించారు. కాగా, సాధారణ ఓటింగ్లో 80.66శాతం నమోదైంది. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్తో కలిపి.. మొత్తం పోలింగ్ పర్సంటేజ్ 81.76 కి చేరింది.
ఇక జిల్లాల వారీగా పోలింగ్ శాతాన్ని ఎలా ఉందో చూద్దాం..