మధ్యప్రదేశ్లో భారీవర్షాలకు కొత్తగా నిర్మించిన జాతీయ రహదారులు కొట్టుకుపోతున్నాయి. భోపాల్ సమీంలో భారీ వంతెన వరదలుకు ధ్వంసం కావడం తీవ్ర సంచలనం రేపింది. భోపాల్-జబల్పూర్ హైవేపై నిర్మించిన వంతెన భారీ వర్షాలకు ధ్వంసమయ్యింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.హైవే దగ్గరకు చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించారు. త్వరలోనే వంతెనను పునరుద్దరిస్తామని తెలిపారు. డ్యాం నుంచి ఆకస్మాత్తుగా పెద్ద ఎత్తున వరదనీటిని విడుదల చేయడంతో ఈ వంతెన కొట్టుకుపోయినట్టు అధికారులు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..