Sabitha Indra Reddy: రేపటి నుంచి తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం.. లైవ్ వీడియో

|

Jun 12, 2022 | 4:26 PM

రేపటి నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం అవ్వనున్నాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 65 లక్షల మంది పిల్లలకు స్వాగతం పలుకుతున్నామన్నారు.పాఠశాలల ప్రారంభం కోసం ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి సూచించారు.

Follow us on