లారీని ఢీకొన్న కారు.. మహిళ మృతి, మరో ముగ్గురికి గాయాలు

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగి కుటుంబంగా గుర్తించారు. క్షతగాత్రులను విజయవాడ కామినేని ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది.. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

లారీని ఢీకొన్న కారు.. మహిళ మృతి, మరో ముగ్గురికి గాయాలు
Follow us

|

Updated on: Oct 29, 2020 | 9:27 AM

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగి కుటుంబంగా గుర్తించారు. క్షతగాత్రులను విజయవాడ కామినేని ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది.. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.