విమాన ప్రయాణీకులు గుడ్ న్యూస్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన!

|

Oct 10, 2020 | 6:04 PM

విమాన ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో బుక్ చేసుకున్న టికెట్ల వ్యాలిడీటీ గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

విమాన ప్రయాణీకులు గుడ్ న్యూస్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన!
Follow us on

Validity of AI Express tickets: విమాన ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో బుక్ చేసుకున్న టికెట్ల వ్యాలిడీటీ గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి అక్టోబర్ 31 మధ్య ప్రయాణాల కోసం బుక్ చేసుకున్న టికెట్లు 2021, డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతాయని ఆ సంస్థ ప్రకటించింది.

ఆ సమయంలో టికెట్లు కొన్నవారు మళ్లీ టికెట్లు బుక్ చేసుకోవాలంది. మొదట బుక్ చేసిన టికెట్ కంటే ప్రస్తుతం టికెట్ ధర తక్కువ ఉంటే.. మిగిలిన మొత్తం రిటర్న్ ఇవ్వడం కుదరదని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. అలాగే ఇంతకముందు బుక్ చేసుకున్న దానికంటే రేటు ఎక్కువ ఉంటే మాత్రం.. మిగతాది ప్రయాణీకుడి నుంచి వసూలు చేస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది.

Also Read: 

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..

ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొత్త రైళ్లు ఇవే..!