ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా సాగుతోన్న దొంగ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ కరెన్సీని వ్యాప్తి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. తెలంగాణ ఆంధ్ర సరిహద్దును కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున నకీలీ కరెన్సీ దందాను కొనసాగిస్తున్నట్లుగా.. Read more