టాప్ 10 న్యూస్ @ 6PM

| Edited By:

Aug 11, 2019 | 5:57 PM

1.కశ్మీర్‌లో మళ్లీ కర్ఫ్యూ..? ఇళ్లల్లోకి వెళ్లాలంటూ హెచ్చరికలు శ్రీనగర్, జమ్మూ ప్రాంతాల్లో వాతావరణం ప్రశాంతంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ప్రకటించిన మరుసటి రోజే శ్రీనగర్‌లో మళ్లీ కర్ఫ్యూ విధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. బయట రోడ్లపై సంచరిస్తున్న ప్రజలంతా ఇళ్లల్లోకి…Read more 2.జొమాటోలో కొత్త వివాదం… ఏమిటది? సోమవారం నుంచి జొమాటో డెలివరీ బాయ్‌లు సమ్మె చేయనున్నారు. ఎందుకంటే.. జొమాటోలో ఉన్న హిందూ, ముస్లిం డెలివరీ బాయ్‌లందరూ తమ మత […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us on

1.కశ్మీర్‌లో మళ్లీ కర్ఫ్యూ..? ఇళ్లల్లోకి వెళ్లాలంటూ హెచ్చరికలు

శ్రీనగర్, జమ్మూ ప్రాంతాల్లో వాతావరణం ప్రశాంతంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ప్రకటించిన మరుసటి రోజే శ్రీనగర్‌లో మళ్లీ కర్ఫ్యూ విధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. బయట రోడ్లపై సంచరిస్తున్న ప్రజలంతా ఇళ్లల్లోకి…Read more

2.జొమాటోలో కొత్త వివాదం… ఏమిటది?

సోమవారం నుంచి జొమాటో డెలివరీ బాయ్‌లు సమ్మె చేయనున్నారు. ఎందుకంటే.. జొమాటోలో ఉన్న హిందూ, ముస్లిం డెలివరీ బాయ్‌లందరూ తమ మత విశ్వాసాలను కించపరిచేలా పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూ డెలివరీ బాయ్‌లు…Read more

3.‘కళాతపస్వి’ కి కేసీఆర్ పరామర్శ

తెలుగు సినీ దిగ్గజ దర్శకుడు ‘ కళాతపస్వి’ కె.విశ్వనాథ్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఫిల్మ్ నగర్ లోని ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కాగా-తాను ఆరోగ్యంగానే ఉన్నానని…Read more

4.విషతుల్య గ్రాసం వల్లే గోవులు మృతి!

కొత్తూరు తాడేపల్లిలోని గోసంరక్షణశాలలో ఆవుల మృతికి టాక్సిసిటీ కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పశుసంవర్థక శాఖ అడిషనల్ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. అయితే, టాక్సిసిటీ అంటే విష ప్రయోగం కాదని, విషతుల్యమైన పదార్థాలు కారణమని…Read more

5.కోహ్లీ ‘ఛాలెంజ్’.. రవిశాస్త్రి స్పైసీ మసాలా

వైరల్ ట్రెండ్స్, సరికొత్త ఛాలెంజ్స్‌కు సోషల్ మీడియా అతి పెద్ద ప్లాట్‌ఫామ్‌గా మారింది. అందులో భాగంగా కొద్దిరోజుల క్రిందట ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. పిల్లల నుంచి ప్రముఖుల వరకు సామాజిక మాధ్యమాల్లో…Read more

6.నేను ‘ టెర్రరిస్టునా ‘ ? పదేళ్ల చిన్నారి భావోద్వేగం

అభంశుభం తెలియని చిన్నారులను కూడా బ్రిటన్ వంటి దేశాల్లో ‘ టెర్రరిస్టులు ‘ గా ముద్ర వేయడం, వారి భాష, వారి వస్త్ర ధారణను చూసి శ్వేత జాతీయులు జాతి విద్వేషం వెలిగక్కడం తీవ్ర సంచలనం రేపుతోంది. రేసిజం ఇంతగా ప్రబలిపోతుంటే…Read more

7.ఆ రికార్డుని గేల్ సాధిస్తాడా?

భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరగబోయే రెండో వన్డే.. విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌కు ఎంతో ప్రత్యేకం. గేల్‌ విండీస్‌ తరఫున 300వ వన్డే ఆడనున్న తొలి క్రికెటర్‌. కరీబియన్‌ జట్టు మాజీ సారథి బ్రియాన్‌ లారా 295 వన్డేలు ఆడాక 2007లో రిటైర్మెంట్‌…Read more

8.ఇదే నా ఆఖరి ట్వీట్.. బాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ట్వీటర్ ఖాతా నుంచి తప్పుకున్నారు. ఏకంగా తన కుటుంబాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా బెదిరిస్తున్నారని తెలిపారు. అందుకే ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు…Read more

9.అవకాశాలు ఇస్తేనే కదా… సత్తా తెలిసేది!

‘అవకాశాలు ఇస్తేనే కదా మనలోని సత్తా తెలిసేది’ అంటూ ఇటీవల వ్యాఖ్యానించిన టీమిండియా క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌. తాజాగా తనకు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసే సత్తా ఉందని స్పష్టం చేశాడు. తనకు ఫలానా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో రావాలనే లక్ష్యమేమి…Read more

10.కృష్ణా నీటిలో మునిగిపోయిన ఆలయాలు

భారీ వర్షాలతో కష్ణనది పొంగిపొర్లుతోంది. వరద ఉధృతితో జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో శివాలయం , రామాలయాలు నీటిలో మునిగిపోయాయి. అలంపూర్ ఆలయం వద్ద కృష్ణా బ్యాక్ వాటర్ 885 అడుగులకు చేరుకుంది. దీంతో అలంపూర్ …Read more