Telangana Lawcet 2020: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన వివిధ ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. మరికొన్నింటికి అధికారులు దరఖాస్తు గడువులను పొడించారు. వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ఎంట్రెన్స్ కోసం ప్రతి ఏటా అర్హత పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో తెలంగాణ లాసెట్ అండ్ పీజీసెట్ 2020 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిట్ తేదీని పొడిగిస్తున్నట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జిబి రెడ్డి స్పష్టం చేశారు. రూ. 4000 అపరాధ రుసుముతో జూలై 25వ తేదీ వరకు ఈ గడువును పొడిగించారు.
Also Read:
జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం.!
ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!
విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!