Latest Silver Price: బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతుంటాయి. అందుకే బంగారం, వెండి ప్రియులు వాటి ధరల వైపు దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న వెండి ధరలకు బ్రేక్ పడింది. తాజాగా వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.64,200లుగా ఉంది. కాగా.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధర ఎక్కువగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,200 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర రూ. 64,200 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 68,000గా ఉంది.
* బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.68,000 గా కొనసాగుతోంది.
* కోల్కతాలో కిలో వెండి ధర రూ.64,200 లుగా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర రూ.68,000గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.60,000 లుగా కొనసాగుతోంది.
* విజయవాడలోనూ వెండి ధర రూ. 68,000 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 60,000 లుగా ఉంది.
కాగా.. ఈ ధరలు సోమవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: