శబరిమల దర్శనం: వారానికి ఐదు రోజులు, 250 మందికి అనుమతి.!

|

Oct 14, 2020 | 7:10 PM

కరోనా లాక్‌డౌన్ తర్వాత శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులకు అవకాశం దొరికింది. ఈ నెల 16వ తేదీ నుంచి మాసపూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో...

శబరిమల దర్శనం: వారానికి ఐదు రోజులు, 250 మందికి అనుమతి.!
Follow us on

Sabrimala Temple Open: కరోనా లాక్‌డౌన్ తర్వాత శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులకు అవకాశం దొరికింది. ఈ నెల 16వ తేదీ నుంచి మాసపూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐదు రోజులపాటు శబరి సన్నిధానం తలుపులు తెరుచుకోనున్నాయి. ప్రతీ రోజూ 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉండగా.. టిక్కెట్లను ఆన్లైన్ బుకింగ్ ద్వారానే బుక్ చేసుకోవాలని ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు-టీడీబీ ప్రకటించింది. అంతేకాకుండా భక్తులు దగ్గర తప్పనిసరిగా కరోనా నెగటివ్ సర్టిఫికట్ ఉండాలని స్పష్టం చేసింది.

Also Read: ఆ గుడిలో భక్తులకు బంగారమే ప్రసాదం.!