ఆఫ్ఘనిస్థాన్‌లోని కపిసా ప్రావిన్స్‌లో రాకెట్‌ దాడి

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘన్ సైన్యం లక్ష్యంగా దాడులకు దిగుతోంది. ఇటీవల ప్రభుత్వంతో ఖైదీల విడుదలకు సంబంధించి చర్యలు..

ఆఫ్ఘనిస్థాన్‌లోని కపిసా ప్రావిన్స్‌లో రాకెట్‌ దాడి
Follow us

| Edited By: Team Veegam

Updated on: Sep 15, 2020 | 7:01 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘన్ సైన్యం లక్ష్యంగా దాడులకు దిగుతోంది. ఇటీవల ప్రభుత్వంతో ఖైదీల విడుదలకు సంబంధించి చర్యలు సఫలమైనప్పటికీ.. తాలిబన్లు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. తాజాగా కపిసా ప్రావిన్స్‌లోని అల్ సై జిల్లాలో రాకెట్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ సామన్యుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషయాన్ని కపిసా పోలీస్ అధికార ప్రతినిధి తెలిపారు. గురువారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుందని.. ఆఫ్ఘన్‌ భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య బఝార్‌ ప్రాంతంలో జరిగిన దాడిలో ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం

Latest Articles